Ayyappa Telugu

Loading

శబరిమల సన్నిధానం వార్తలు

ayyappatelugu.com
Aug 25

శబరిమల సన్నిధానం వార్తలు

 

స్వామి శరణం

నిన్న (21-08-2025) హరివరాసనం గానం అనంతరం రాత్రి 10:00 గంటలకు శబరిమల సన్నిధానం తలుపులు మూసివేయబడ్డాయి.

వచ్చే నెలలో ఓనం పూజల సందర్భంగా శబరిమల సన్నిధానం 3-09-2025 సాయంత్రం 5:00 గంటలకు తెరవబడుతుంది.

పూజలు ముగిసిన తరువాత, 7-09-2025 రాత్రి 10:00 గంటలకు తిరిగి సన్నిధానం మూసివేయబడుతుంది.

స్వామియే శరణం అయ్యప్ప ????

Leave a Comment

Related News
Powered By

చిరునామా

ఫోన్ నంబరు

+91 7799 121 321

ఈ- మెయిల్

అనుసరించండి


య్య
ప్ప

కా
ర్య
క్ర
మా
లు